మహబూబాబాద్ లోని వెంకటేశ్వరబజార్ లో ఓ ఇంట్లో చోరీ రూ.45000 నగదు, 3తులాల బంగారు ఆభరణాలు అపహరణ.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పండుగలకు ఉరెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లాలని టౌన్ సిఐ వెంకటరత్నం తెలిపారు.
More Stories
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
పట్టభద్రులు జయసారధి రెడ్డికి ఓటు వేసి ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని Cpm కేంద్ర కమిటీ
గుత్తిలో విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక