మేడారం దగ్గర్లోని కొత్తూరు గ్రామ శివారులో ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఉంది, మృతుల్లో ఒకరికి 30 సంవత్సరాలు, మరొకరికి 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. వీరు దాదాపు మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా ఉంది. మృతులకు సమీపంలో ఒక మోనో గోల్డ్ 500ml పురుగుల మందు డబ్బా, ఒక కవరులో గుండె జబ్బులకు సంబంధించిన మందులు మరియు చికిత్స తీసుకున్నట్టు ఒకరి చేతికి సెలైన్ బాటిల్ పెట్టిన గుర్తులు ఉన్నాయి. ఇట్టి మృతులను ఎవరైనా గుర్తుపడితే ఎస్.ఎస్ తాడ్వాయి పోలీస్ స్టేషనులో సంప్రదించగలరు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు..9440795249 -ఎస్సై ఎస్.ఎస్ తాడ్వాయి.
9440700575-పోలీస్ స్టేషన్ ఎస్. ఎస్. తాడ్వాయి.
- కెనాల్ కాలువలో ఇద్దరు గల్లంతు
- జిల్లా ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి : ఎస్పీ
- ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
- ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు
- హాసన్పర్తి లో తెరాస పార్టీ విస్తృత ప్రచారం
- మాస్కూలు తప్పనిసరి చేస్తూ జీవో
- మహిళలపైన ఆకతాయిల అల్లరి
- జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం
- జ్యోతి రావు పులే విగ్రహానికి పూలమాల వేసిన సీతక్క
- నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జానా రెడ్డి