గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో ప్రారంభించిన జగనన్న ఇంటి వద్దకే నిత్యావసరాల సరుకులు బియ్యం కార్యక్రమం కొనసాగించిన పామిడి మండలం అధికారులు బియ్యం నిత్యావసరాల సరుకులు పొందుకున్న ప్రజలు
ఈకార్యక్రమంలో పామిడి నగర పంచాయతీ కమిషనర్ అనుపమ డిప్యూటీ తాసిల్దారు విఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి సచివాలయం సిబ్బంది వాలంటీర్లు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాలు ప్రతినిధులు పాల్గొన్నారు
- కెనాల్ కాలువలో ఇద్దరు గల్లంతు
- జిల్లా ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి : ఎస్పీ
- ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
- ఘనంగా బడే మియా హజరత్ ఉర్సు ఉత్సవాలు
- హాసన్పర్తి లో తెరాస పార్టీ విస్తృత ప్రచారం
- మాస్కూలు తప్పనిసరి చేస్తూ జీవో
- మహిళలపైన ఆకతాయిల అల్లరి
- జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం
- జ్యోతి రావు పులే విగ్రహానికి పూలమాల వేసిన సీతక్క
- నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జానా రెడ్డి