
సర్వ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
వరంగల్ రూరల్ జిల్లా.
పరకాల నియోజకవర్గం.
నడికూడ మండలం వరికోల్ గ్రామంలో సర్వ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మరియు చండీయాగం నిర్వహించిన సందర్భంగా ఈ రోజు కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.అనంతరం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు,రైతువేధికలను పరిశీలించారు.
More Stories
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించుకోవడం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం – జంగా రాఘవరెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారం