
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అంబారు పేట గ్రామంలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం కి కొద్ది దూరంలో కోనాయపాలెం గ్రామానికి చెందిన ఉలవపూడి చిన వెంకటేశ్వర రావు మృతి చెందారు.
విజయవాడ నుంచి వెళ్తున్న కారు వెంకటేశ్వరావు ను ఢీకొంది. అక్కడికక్కడే మృతి
చెందాడు .
ఎస్సై తాతాచార్యులు ట్రాఫిక్ను క్లియర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు