
రామమందిరం నిర్మాణ విరాళాల సేకరణ
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో అయోధ్యలో రామమందిరం నిర్మాణం గురించి గ్రామంలో ఉన్న ఇంటింటికి వెళ్లి విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అన్నేపు నాగరాజు(ఫిజియోథెరపీ డాక్టర్), అజయ్ ముదిరాజ్,కానుగుల సందీప్, రేవెల్లి ప్రవీణ్, కానుగుల ప్రవీణ్, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం