
మేము సైతం మీ కోసం అంటూ తమ వంతు సహకారం
జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో గత వారం క్రితం 97-98 బ్యాచ్ క్లాస్ మెంట్ మిత్రుడు కర్దూరి రాజు తండ్రి కర్దూరి ముత్తిరెడ్డి చనిపోయిన విషయం విదితమే.ఈ సందర్భంగా రాజు క్లాస్ మెంట్ మిత్రులు మేము సైతం మీ కోసం అంటూ తమ వంతు సహకారముగా క్వింటా బియ్యం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం, ఉపాధ్యక్షుడు బక్కం కరుణాకర్ మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాల క్రితం నుండి మా క్లాస్ మెంట్ మిత్రులు మిత్రురాల్లకు ఏదేని అవసరమైన, మేము సైతం మీ కోసం అంటూ క్లాస్ మెంట్ మిత్రులు మిత్రురాలు తలో కొంత ఆర్థిక సహాయం చేసి పాలుపంచుకున్నారని, ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సలీం, గోనె వెంకటేశ్వర్లు బక్కం కరుణాకర్, మురళి, బండమల్లు, సదానందం,బత్తిని రాజు, ప్రసన్న, అశోక్,శంకర్, పొన్నాల నాగయ్య వలీపాష, శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
- ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
- రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
- వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం
- రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం
- వరంగల్నల్గొండఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జంగా రాఘవ రెడ్డి
- రైతు వ్యతిరేక చట్టాలను విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి-సిపిఎం
- రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి-సీఐటీయూ
- దేవస్థాన పోస్టర్ ఆవిష్కరణ
- శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వాన పత్రం
- పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం