ముగ్గురు అంతరజిల్లా దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు
December 22, 2020 1 min read
ముగ్గురు అంతరజిల్లా దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు
మహబూబాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరజిల్లా దొంగలను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు… వారి నుండి 14 తులాల బంగారం, 4తులాల వెండి ఆభరణాలు, 1ఆటో,1బైక్ స్వాధీనం.., రిమాండ్ కు తరలింపు. మహబూబాబాద్ టౌన్ పీఎస్ లో మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ