
ఫిబ్రవరి 6న జాతీయ రహదారుల దిగ్భందనం
వ్యవసాయ చట్టాల రద్దుకై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా *దివి: 06-02-2021(ఫిభ్రవరి 6న) శనివారం* రోజున *సంయుక్త కిసాన్ మోర్చా* ఇచ్చిన పిలుపులో భాగంగా జాతీయ రహదారుల దిగ్భందనం ను అడ్డుకోవాలని ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది cpm రఘునాథపల్లి మండల నాయకులు కావట్టి యాదగిరి పోరెడ్డి రాఘవరెడ్డి సింగారపు నర్సింగరావు కడారి ఆంజనేయులు లను అరెస్టు చేయడం జరిగింది
More Stories
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్వచ్ఛభారత్ తో దేశం ఆరోగ్యంగా ఉంటుంది
సోమిడి లో మంతుర్తిఐలయ్యయాదవ్నగర్ కాలనీ ఆర్చి ప్రారంభోత్సవం