
ప్రగతి సమీక్ష సమావేశం
వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో వీరులపాడు మండల ప్రగతి సమీక్ష సమావేశం సందర్భంగా మండలంలోని ప్రజలకు అందుతున్న వై.యస్.ఆర్.నవరత్నాల పథకాల వివరాలు, నాడు-నేడు పనులు, సచివాలయాల పనితీరు మరియు పలు అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నందిగామ శాసనసభ్యుడు మొండితోక.జగన్ మోహన్ రావు గారు. కార్యక్రమంలో
భాగంలో ఉన్న అధికారుల చేత ప్రమాణం చేయించారు
More Stories
వింత జీవి ప్రసవం
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామల శశిధర్ రెడ్డి నామినేషన్
వైస్సార్ పార్టీ విజయోత్సవ ర్యాలీ