
పేదలకు ఇళ్లు పంపిణి కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పేదలకు ఇళ్లు పంపిణి కార్యక్రమంలో బాగముగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం ఎ మ్మెల్యే వెంకట రామిరెడ్డి ఆదేశాల మేరకు . ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ లోని గుత్తి ఆర్ ఎస్ నందు గల 3, 4, 6, వార్డ్లోని ప్రజలందరూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్ యాదవ్, సురసింగన పల్లికి చెందిన వెంకటేష్ యాదవ్, వార్డ్ వాలంటీర్స్ మరియు వైస్సార్ కార్యకర్తలు అందరు పాల్గొన్నారు.
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం