గుత్తి మండలములోని పంచాయతీ ఎన్నికల ప్రక్రియను, పాటించాల్సిన విషయాల గురించి స్థానిక ఎమ్పిడి ఓ కార్యాలయం లో చర్చించిన అధికారులు. ఈ కార్యక్రమం లో రిటర్నింగ్ అధికారి జి వి రాజకుమార్, సిఐ రాము , ఎంపీడీఓ శ్రీనివాసులు , ఎస్ ఐ గోపాల్ , ఎమ్ఈ ఓ రవి నాయక్ మరియు అధికారులు పాల్గొన్నారు.
More Stories
వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామం రైతు భరోసా కేంద్రం
మున్సిపాలిటీ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం
19 వ వార్డు హనుమంతుపాలెంను అభివృద్ధి చేస్తాం : YSRCP