
దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
E 69 న్యూస్…
పరకాల నియోజకవర్గం
వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలంలోని ముస్త్యాలపల్లి లోని హజరత్ సయ్యద్ మదార్-షా-వళి దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను అని తెలిపారు..
ఈ కార్యక్రమంలో మత పెద్దలు దర్గా కమిటీ సభ్యులు , నడికూడ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
More Stories
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం
రిజర్వాయర్ క్యాంపు వద్ద నిరసన కార్యక్రమం