
చేతి వృత్తిదారులకు ముషీరాబాద్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
9 – 2 – 2021 చేతి వృత్తిదారులకు ముషీరాబాద్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ముషీరాబాద్ తహసిల్దార్( MRO) గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల నగర కన్వీనర్ జి నరేష్. ఎం కె ఎం కె ఎస్ నగర అధ్యక్షులు A.శ్రీరాములు, కల్లుగీత కార్మిక సంఘం నగర అధ్యక్షులు M.కృష్ణస్వామి కలిశారు
More Stories
4వ తేదీ న ఉప్పరపెల్లి క్రాస్ రోడ్ వద్ద గల కల్యాణ లక్మి ఫంక్షన్ హాల్ లో MLC ఎన్నికల భారీ బహిరంగ సభ
Trs ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు వ్యతిరేఖంగా పనిచేస్తుంటే దానికి పల్లా రాజేశ్వరరెడ్డి వత్తాసు
సమస్యలపై అడిగితే విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి నెట్టేసిన జయ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం