
కవితాసంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం
జఫర్ గడ్ స్థానిక
మోడల్ స్కుాల్ తెలుగు ఉపాధ్యాయులు
డా.మహేందర్ కట్కుారి రాసిన
కవితాసంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం
జఫర్ గడ్ స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో నిర్వహించబడుతుంది
రేపు త్రివర్ణ పతాకావిష్కరణ తర్వత మండల కేంద్రంలోనే ఈ పుస్తకావిష్కరణ నిర్వహిచడం జరుగుతుంది కావున
జఫర్ గడ్ నాయకులు, సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, బహుజన సంఘాలు,
విద్యార్థి సంఘాలు,యువజన సంఘాలు
ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులు
అందరు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము
More Stories
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్,మహబూబ్ నగర్ పట్ట బద్రుల స్వతంత్ర MLC అభ్యర్థి K.నాగేశ్వర్ మొదటి ఓటు వేసి గెలిపించాలి- KVPS
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం