
కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ
జఫర్గడ్ మండల కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జఫర్గడ్&ఐనవోలు మండలాలకు చెందిన 69 మంది లబ్దిదారులకు తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య గారు కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు..అందులో భాగంగా తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన 7 గురు లబ్దిదారులకు డా.తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా చెక్కులను పంపిణి చేసిన నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారు,స్థానిక ఎంపీటీసీ&ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య గారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు,తమ్మడపల్లి జి గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల యాదగిరి, అన్నెపు రాజేంద్రమ్, పులిగిల్ల నరేష్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
- 5వతేదీన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు(IFTU)మద్దత్తు
- బిర్యాని సెంటర్ ప్రారంభించిన మాజీ సర్పంచ్ బోల్లు సమ్మిరెడ్డి
- వన్యప్రాణులను కాపాడాలని కోరిన-డాక్టర్ సామల శశిధర్ రెడ్డి
- హత్యా రాజకీయాలు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం
- భీమవరం గ్రామంలో ఇటీవల గ్యాస్ లీకేజీ ఘటనలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన కోట నాగేష్
- సమాన విద్య కోసం విద్యార్థులు ఉద్యమించాలి
- కోదండ రామ్ కోసం కదులుతున్న జనం
- 42 వ,డివిజన్ లో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఎంఎల్సి ప్రచారం
More Stories
శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
బిర్యాని సెంటర్ ప్రారంభించిన మాజీ సర్పంచ్ బోల్లు సమ్మిరెడ్డి